శ్రీకాకుళం: వారిద్దరికి రైలు ప్రయాణంలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె గర్భవతి కావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గర్భం తీసేయాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడా దుర్మార్గుడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో కులాన్ని సాకుగా చూపుతూ ఆమెకు ముఖం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ylDzW
రైలులో ప్రేమ పుట్టింది: గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు, చివరకు..
Related Posts:
రఘురామ వివాదం: జగన్పై మోదీకి ఫిర్యాదు -జీజీహెచ్లో ఎంపీకి 18 రకాల టెస్టులు -సుప్రీం ఏం చెబుతుందోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విద్రోహ చర్యలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. విజ… Read More
ప్రధాని మోడీకి కేసీఆర్ విన్నపం: తెలంగాణకు ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ కోటా పెంపు, కేంద్రమంత్రి ఫోన్హైదరాబాద్: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రెమిడిసివిర్, ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ముఖ్… Read More
ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్ కాల్: నెక్స్ట్ రౌండ్లోన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతోన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. టెలిఫోన్లో సంభాషించారు.… Read More
రఘురామ అరెస్ట్: జగన్ సర్కార్పై లోక్సభ స్పీకర్ విచక్షణాధికారాల ప్రయోగం: జనసేన కీలక సూచనఅమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రఘుర… Read More
తౌక్తే తుపాను బీభత్సం: కొవిడ్ ఆస్పత్రుల్లో పవర్ కట్స్ -సీఎంలకు అమిత్ షా నిర్దేశం -కర్ణాటకలో నలుగురు మృతిఅరేబియా తీరాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో తౌక్తే తుపాను బీభత్సం సృష్టిస్తున్నది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో పరిస్థితి గంటగంటకూ మారుతున్నద… Read More
0 comments:
Post a Comment