తెలంగాణా ప్రభుత్వం కరోనా కంట్రోల్ లో చాలా బాగా పని చేస్తుందని కితాబిచ్చారు కేంద్రమంత్రి హర్షవర్ధన్ . నేడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా కంట్రోల్ కోసం రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్న ఆయన తెలంగాణా ప్రభుత్వ చర్యలను భేష్ అన్నారు. కరోనా పుకార్లపై కన్నెర్ర చేస్తున్న ఏపీ డీజీపీ ... కేసులు పెడతామని వార్నింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39v1IlB
Friday, March 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment