పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కాలేదనే కారణంతో బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ను రీకాల్ చేస్తూ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సీఎం మమత కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో సీఎస్ను ఢిల్లీ పంపరాదని మమత సర్కార్ నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఇవాళ ఆలాపన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fCrVE4
బెంగాల్ పోరు తీవ్రం- సీఎస్ను ఢిల్లీ పంపేందుకు మమత నో- ఇవాళే రిటైర్మెంట్
Related Posts:
కోడెల హైడ్రామాకు కారణం ఎంటి..!? రాజుపాలెంలో అసంత్రుప్తి ఎందుకు రాజుకుంది..?అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ఎన్నికలరోజు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పై దాడి జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి, కోడెల… Read More
ఫుట్బాల్ గ్రౌండంత రెక్కలు!.. 2 లక్షల కిలోల బరువు.. గాల్లోకి ఎగిరిన అతిపెద్ద విమానం (వీడియో)కాలిఫోర్నియా : ఏరోస్పేస్ విమానాల తయారీలో ప్రసిద్ధిగాంచిన స్ట్రాటోలాంచ్ తయారుచేసిన అతిపెద్ద విమానం విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. ప్రపంచంలోనే అతిపెద్దదై… Read More
రాహుల్ గాంధీకి థ్రెట్? వాయనాడ్ లో మావోయిస్టుల కలకలం: ఎన్నికలను బహిష్కరించాలంటూ హెచ్చరికలుతిరువనంతపురం: కేరళలోని వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాలు అత్యధికంగా ఉండే వాయనాడ్ జిల్లాపై మొదటి ను… Read More
సైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లుమంగళూరు : ఉగ్రవాదులపై సైన్యం దాడులు నిర్వహిస్తే .. విపక్షాలకు ఆధారాలు కావాలట, అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పాకిస్థాన్ పై వైమానిక దళం చేసిన మెరుపుదాడ… Read More
చంద్రబాబు తో సీఈసీ సై : ఇవియం ల పై చర్చకు సిద్దం : ఆయన ను అనుమతించం..!టిడిపి అధినేత చంద్రబాఢిబు చేస్తున్న ఆరోపణల పై చర్చకు సిద్దమని ఎన్నికల సంఘం ప్రకటించిం ది. ఇవియం లు మేనేజ్ చేసే అవకాశం ఉందని..ప్రజాస్వామ్య… Read More
0 comments:
Post a Comment