న్యూఢిల్లీ: కొద్ది వారాల క్రితం కేంద్రం సుప్రీంకోర్టులో సమర్పించిన ఓ అఫిడవిట్లో ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అని పేర్కొందని, ఇప్పుడేమో ఇండియన్ వేరియంట్ అని అనకూడదని అంటోందని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) కోవాగ్జిన్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వివరిస్తూ దాఖలు చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p9FOwL
సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో ‘ఇండియన్ డబుల్ మ్యూటెంట్’!
Related Posts:
శ్వేతసౌధం నుంచి పామ్బీచ్కు.. ఇళ్లు మారబోతున్న అగ్రరాజ్య అధినేత, సెప్టెంబర్లో హింట్.. ట్వీట్...అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇళ్లు మారబోతున్నారు. అవును ట్రంప్ ప్రాథమిక నివాసం ఇక వైట్హౌస్ కాదు ప్లోరిడాలోని తన సొంతిళ్లు కాబోతుంది. ఈ విషయాన్ని … Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె , సీఎం కేసీఆర్ మరో సమీక్ష... రేపటి క్యాబినెట్లో తేలనున్న భవితవ్యంఆర్టీసీ సమ్మె భవిష్యత్ పరిణామాలపై సీఎం కేసీఆర్ మరోసారి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం ప్రభుత్వం తరుపు కోర్టుకు సమర్పించిన… Read More
అబార్షన్ల అడ్డా ఆమన్గల్ గడ్డ..! కీర్తి రెడ్డి కేసులో హాస్పిటల్ సీజ్..!!హైదరాబాద్ : హయత్ నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపికైంది. తల్లిని సొంత కూతురే అత్యంత పాశవికంగా హతమార్చడం సంచలనం రేపి… Read More
సుముఖంగా లేరు.. అయినా ప్రయత్నిస్తాం: కేసీఆర్ సహా నేతలపై పవన్ కళ్యాణ్హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయమై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గానీ, పెద్దలు కే కేశవరావు గానీ, మంత్రులు కేటీ రామారావు, ఇ… Read More
మీరు పులి అయితే.. ఫడ్నవీస్ రింగ్ మాస్టర్.. ఉద్దవ్పై సెటైర్.. ‘మహా’లో కార్టూన్ల వార్మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో భారతీయ జనతాపార్టీ, శివసేన మధ్య అగాథం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. చర్చలు ఓ వైపు కొనసాగిస్తూనే మరో వైపు నే… Read More
0 comments:
Post a Comment