న్యూఢిల్లీ: కొద్ది వారాల క్రితం కేంద్రం సుప్రీంకోర్టులో సమర్పించిన ఓ అఫిడవిట్లో ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అని పేర్కొందని, ఇప్పుడేమో ఇండియన్ వేరియంట్ అని అనకూడదని అంటోందని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) కోవాగ్జిన్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వివరిస్తూ దాఖలు చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p9FOwL
సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో ‘ఇండియన్ డబుల్ మ్యూటెంట్’!
Related Posts:
కొడుకిచ్చిన కానుక తండ్రిని సెలబ్రిటీ చేసింది!కరీంనగర్: మార్కెట్లోకి కొత్తగా క్రేజీ బైక్ వచ్చిందంటే చాలు అందరి దృష్టి ఆ బైక్పైనే ఉంటుంది. అలాంటి బైకే కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. … Read More
మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు.. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఉచ్చు..!గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనతో పాటు కొడుకు శివరామకృష్ణపై పోలీసులు కేసు నమో… Read More
కాఫీ కింగ్ సిద్దార్థ ఇంటిలో మరో విషాదం, కొడుకు లేడని చివరి వరకు ఆ తండ్రికి తెలీదు!మైసూరు/బెంగళూరు: కాఫీ కింగ్, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ కుటుంబంలో మరో విషాదం. వి.జి. సిద్దార్థ తండ్రి కాఫీ తోటల యజమాని గంగయ్య హెగ్డే … Read More
ఏపీ రాజధానిపై వైసీపీ రూటు మారలేదా..? వరదలు ఎక్కువగా వస్తే పరిస్థితి ఏంటి?: బొత్స సత్యనారయణఏపి రాజధాని అమరావతి నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్థుతం క్రిష్ణా న… Read More
లిఫ్ట్ అడిగి యువతి కిరాక్ పని.. కాస్ట్లీ బైకుతో పరార్..!కడప : లిఫ్ట్ అడిగిన ఓ యువతి కిరాక్ పని చేసింది. యువకుడిని నమ్మించి లిఫ్ట్ తీసుకుని కాస్ట్లీ బైకుతో ఉడాయించింది. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్… Read More
0 comments:
Post a Comment