అమరావతి: రాష్ట్రంలో కరెంటు ఛార్జీలను పెంచుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇచ్చిన ఆదేశాల పట్ల ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్పై కత్తులు నూరుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదల వల్ల పేద ప్రజలపై పెనుభారం పడుతుందంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటు, కియా కార్ల తయారీ కేంద్రం తరలింపు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwEcNQ
Power Tariff: విద్యుత్ ఛార్జీల పెంపు.. విమర్శనాస్త్రాలు: జనం ఏడుపు.. జగన్కు సంతోషాన్నిస్తుందట..!
Related Posts:
చంద్రబాబు పేరు సిఫార్సు చేయండి : బాబు అంగీకరిస్తారా: వైసీపీలో కొత్త చర్చ..!ఏపీలో కొత్త ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తరువాత వారం ఏపీ శాసనసభ కొలువు తీరాలి. ఆ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీ… Read More
హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్య .. సిద్ధిపేట మెజార్టీ తగ్గిందన్న కేటీఆర్తెలంగాణ లోకసభ ఎన్నికల్లో కేటీఆర్ ఫెయిల్ అయ్యారన్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్, గెలిచే చ… Read More
తిరుమలలో అనూహ్యం: జగన్ కాన్వాయ్కు అడ్డుపడ్డ భక్తురాలు! ఉద్దేశపూరకమే!తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారుకు ఓ మహిళా భక్తురాలు ఉద్దేశపూర… Read More
కారు టార్గెట్.. టీఆర్ఎస్ను గద్దె దించేది మేమే.. దూకుడు పెంచిన కాంగ్రెస్హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కారు జోరుతో కాంగ్రెస్ డీలా పడింది. అనంతరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసిరావడం హస్తం గూ… Read More
అదికారుల అండ ఉంటేనే ఐదేళ్లు గట్టెక్కేది..! లేకపోతే జగన్ కు పరిపాలనా సమస్యలు తప్పవు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోయే యువ నేత జగన్ మోహన్ రెడ్డికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఏపీ … Read More
0 comments:
Post a Comment