Monday, February 10, 2020

Power Tariff: విద్యుత్ ఛార్జీల పెంపు.. విమర్శనాస్త్రాలు: జనం ఏడుపు.. జగన్‌కు సంతోషాన్నిస్తుందట..!

అమరావతి: రాష్ట్రంలో కరెంటు ఛార్జీలను పెంచుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఇచ్చిన ఆదేశాల పట్ల ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై కత్తులు నూరుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదల వల్ల పేద ప్రజలపై పెనుభారం పడుతుందంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటు, కియా కార్ల తయారీ కేంద్రం తరలింపు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwEcNQ

Related Posts:

0 comments:

Post a Comment