ఢిల్లీ వాసులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. వారు చేపట్టిన చర్యలతో డెంగ్యూ మహమ్మరి నుంచి రోగులు బయటపడగలిగామని చెప్పారు. ఇప్పటివరకు 1,100 డెంగ్యూ కేసులు నమోదైన.. ఒక్కరు మృతిచెందలేదని పేర్కొన్నారు. వారంతా కోలుకుంటున్నారని, పరిసరాలను పరిశ్రుభంగా ఉంచాలనే తన పిలుపునకు స్పందించి చర్యలు తీసుకోవడంతో మహమ్మారి బారి నుంచి బయటపడ్డామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CxvLdF
Monday, November 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment