ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 14న దీక్ష చేయాలని నిర్ణయించారు. ధర్నా చౌక్ లో 12 గంటల పాటు దీక్ష సాగనుంది. ఈ దీక్ష కోసం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KcveBQ
Monday, November 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment