Monday, February 10, 2020

ఆలయ అభివృద్ధి: 15 నిమిషాలు చాలన్న వ్యక్తేనా?: అక్బరుద్దీన్‌పై తస్లీమా నస్రీన్

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ విమర్శలు గుప్పించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాన్ని గుర్తు చేస్తూ.. అక్బరుద్దీన్ ఏమైనా మారిపోయారా? లేక మాస్కు ధరిస్తున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ULDpLP

Related Posts:

0 comments:

Post a Comment