Monday, February 10, 2020

అనసూయ భరద్వాజ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు: ట్విట్టర్ స్పందనపై అసంతృప్తి, సైబర్ క్రైం పోలీసులకు థ్యాంక్స్

హైదరాబాద్: సినీ నటి, ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియాలో ఆకతాయిల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి, మామూలు కామెంట్లు కాకుండా అసభ్యకరరీతిలో అవి ఉండటంతో ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆ కామెంట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వడంతో.. తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆమెకు హామీ ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwEcgO

Related Posts:

0 comments:

Post a Comment