హైదరాబాద్: సినీ నటి, ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్కు సోషల్ మీడియాలో ఆకతాయిల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి, మామూలు కామెంట్లు కాకుండా అసభ్యకరరీతిలో అవి ఉండటంతో ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆ కామెంట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వడంతో.. తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆమెకు హామీ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwEcgO
అనసూయ భరద్వాజ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు: ట్విట్టర్ స్పందనపై అసంతృప్తి, సైబర్ క్రైం పోలీసులకు థ్యాంక్స్
Related Posts:
భారత్ లో కరోనా కల్లోలం : గత 24 గంటల్లో 3,60,960 కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలతో విలయంభారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది. కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా,ప్రపంచ ద… Read More
భారత్కు మిలియన్ల కొద్దీ డాలర్ల సాయం: కెనడా మంత్రి కరీనా: ఫండింగ్ రెడ్క్రాస్కేఒట్టావా: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు దేశంలో కల్లోలాన్ని రేపుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా మూడున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ర… Read More
తెలంగాణలో బీభత్సం: ఒక్కరోజే 56 మంది మృతి: 70 వేలు దాటిన కరోనా పేషెంట్లుహైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. భయపెట్టేలా రోజువారీ పాజిటివ్ లెక్కలు నమోదవుతున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నా… Read More
Scam Saritha: ఆ రోజు ఊపేసింది, ఫైర్ బ్రాండ్ కు 6 ఏళ్లు జైలు శిక్ష, సరితాకు తగదిమ తోమ్!కొచ్చి/ చెన్నై: సోలార్ స్కామ్, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిలువునా ముంచేసింది అని నమోదైన కేసులో హాట్ లేడీ, కేరళ లక్ష్మీ బాంబ్, కేరళ ఫైర్ బ్రాండ్ ఆంటీ సరిత… Read More
ఒక్క నిమిషంలోనే 27 లక్షల మంది, ఒక్క రోజులో 1.33 కోట్ల మంది వ్యాక్సిన్ కోసం దరఖాస్తున్యూఢిల్లీ: ఏప్రిల్ 28 నుంచి 18 ఏళ్లుపైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంత… Read More
0 comments:
Post a Comment