వుహాన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కొవిడ్-19) వేలాది మంది సామాన్యులతోపాటు రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ప్రాణాలు కూడా తీస్తోంది. తాజాగా వుహాన్ నగరంలోని వుచాంగ్ ఆస్పత్రి ప్రధాన డైరెక్టర్ లియా జిమింగ్.. కరోనావైరస్ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా మృతి చెందిన తొలి ఆస్పత్రి డైరెక్టర్ లియూ కావడం గమనార్హం. గతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SFKk7Q
COVID-19 virus: వుహాన్ ఆస్పత్రి డైరెక్టర్ మృతి, 1800కు చేరిన మృతుల సంఖ్య
Related Posts:
బావిలో పడిన దొంగ..! నడుం విరిగి, 3 రోజులు బావిలోనే నరకం...శ్రీకాకుళంలో ఓ వింత సంఘటన చోటుసుకుంది. దొంగతనానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడడంతో నడుం విరిగింది. దీంతో మూడు రోజుల పాటు ఎలాంటీ సహయం లేక బ… Read More
ఐఎన్ఎక్స్ కేసు టైమ్లైన్.. కేసు నమోదు నుంచి చిదంబరం తీహర్ జైలు వరకు...న్యూఢిల్లీ : ఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. … Read More
ప్రత్యేక సెల్, వెస్ట్రన్ టాయ్లెట్ సదుపాయం కల్పించాలని కోర్టును కోరిన చిదంబరంన్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ… Read More
ఉద్యోగాలంటూ మోసం.. నకిలీ నోటిఫికేషన్లు.. తస్మాత్ జాగ్రత్త..!హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను బుట్టలో వేసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలే కాదు.. ప్రభుత్వ … Read More
రూ.618 కోట్లు.. రెండునెలల కరెంట్ బిల్లు... మోడీ ఇలాకాలో ఘటనవారణాసి : ఒకటి కాదు రెండు కాదు .. రూ. 618 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. అదీ కూడా ఓ ప్రభుత్వ పాఠశాలకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు నెలల్లో ఆ పాఠశ… Read More
0 comments:
Post a Comment