వుహాన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కొవిడ్-19) వేలాది మంది సామాన్యులతోపాటు రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ప్రాణాలు కూడా తీస్తోంది. తాజాగా వుహాన్ నగరంలోని వుచాంగ్ ఆస్పత్రి ప్రధాన డైరెక్టర్ లియా జిమింగ్.. కరోనావైరస్ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా మృతి చెందిన తొలి ఆస్పత్రి డైరెక్టర్ లియూ కావడం గమనార్హం. గతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SFKk7Q
COVID-19 virus: వుహాన్ ఆస్పత్రి డైరెక్టర్ మృతి, 1800కు చేరిన మృతుల సంఖ్య
Related Posts:
కర్ణాటకలో కొత్త రకం వైరస్: ప్రమాదకరంగా వ్యాప్తి: ఇప్పటికే ఇద్దరు బలి: 55 మందిలో పాజిటివ్..!బెంగళూరు: కర్ణాటకలో ఓ కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. అత్యంత ప్రమాదకరంగా ప్రబలుతోంది. భయానకంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ప్రబలుతున్న తీరు కలవరపాటుకు గు… Read More
ఎన్ఎస్జీ అంటే అసాంఘిక శక్తులకు వణుకు: అమిత్ షా, ‘సైనికులు ఇక ఫ్యామిలీస్తో 100 రోజులు’కోల్కతా: దేశాన్ని విభజించి శాంతిని అడ్డుకునే వారి వెన్నులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) దళాలు వణుకు పుట్టించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ… Read More
బీజేపీలోకి వీరప్పన్ కూతురు.. తమిళనాడులో కాషాయదళం స్కెచ్ ఇదే..దివంగత స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి(30) చేరిక తర్వాత తమిళనాడు బీజేపీకి కొత్త ఊపొచ్చింది. ఆమె క్రేజ్ ద్వారా వీలైనంత మేరకు పార్టీని బలోపేతం చేయాల… Read More
సీఎం అనూహ్య ఎత్తుగడ.. భార్యకు కీలక పోస్టు.. అంతా పథకం ప్రకారమే..మరాఠాల హక్కుల కోసమే పుట్టుకొచ్చిన శివసేన పార్టీ.. కాలక్రమంలో తన పరిధుల్ని విస్తరించుకుంటున్నది. ఒకప్పుడు కరడుగట్టిన ప్రాంతీయవాదాన్ని వినిపించిన ఠాక్రే… Read More
6నెలల్లో తొలిసారి: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలున్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు ఇది దీపి కబురే. మార్చి 1 నుంచి నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. గత ఆగస్టు నుంచి పెరుగుతూ వచ్చి… Read More
0 comments:
Post a Comment