Thursday, September 5, 2019

ఐఎన్ఎక్స్ కేసు టైమ్‌లైన్.. కేసు నమోదు నుంచి చిదంబరం తీహర్ జైలు వరకు...

న్యూఢిల్లీ : ఎన్‌ఎక్స్‌ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, పీటర్ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్‌ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32wyMpi

Related Posts:

0 comments:

Post a Comment