Thursday, September 5, 2019

ప్రత్యేక సెల్, వెస్ట్రన్ టాయ్‌లెట్ సదుపాయం కల్పించాలని కోర్టును కోరిన చిదంబరం

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను తీహార్ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలివ్వడం జరిగింది. ఇదిలా ఉంటే తీహారు జైలులో చిదంబరం ఉండేందుకు తనకు కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఓ అప్లికేషన్‌ను ఆయన తరపున లాయర్లు కోర్టుకు సమర్పించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3191g8c

Related Posts:

0 comments:

Post a Comment