Tuesday, February 18, 2020

జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చిన సీఎం

కర్నూలు: అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన పదవ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వైఎస్ జగన్ కర్నూలుకు వచ్చిన సందర్భంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, సుగాలి ప్రీతి ఆయనను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uVl3gI

Related Posts:

0 comments:

Post a Comment