Wednesday, February 19, 2020

ఒకటి, రెండురోజుల్లో సమస్య పరిష్కారం కాదు, సుప్రీం మధ్యవర్తిత్వ సభ్యులతో షహీన్‌బాగ్ ఆందోళనకారులు

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ షహీన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారితో సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ రెండోరోజు చర్చలు జరిగాయి. బుధవారం షహీన్‌బాగ్ వద్ద గల స్టేజీపై మధ్యవర్తత్వ కమిటీ సభ్యులు సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే, అద్వకేట్ సాధన రామచంద్రన్ చర్చలు జరిపారు. సుప్రీంకోర్టు తమకు అప్పగించిన బాధ్యత గురించి వారికి వివరించారు. సీఏఏ నిరసనలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HDq4gB

Related Posts:

0 comments:

Post a Comment