''ఉపద్రవాన్ని తలపెట్టాలనుకునేవాళ్లు ఉపద్రవానికే బలైపోతారు. ఉత్తరప్రదేశ్ లో సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా తలెత్తిన హింసలో 22 మంది చనిపోయినమాట వాస్తవం. అయితే ఇందులో పోలీసుల ప్రమేయం లేనేలేదు. నిరసనకారులు తమలోతామే తుపాకులతో కాల్చుకుని చనిపోయారు. అయినా, చావడానికే సిద్ధపడి రోడ్లపైకి వచ్చినవాళ్లు ప్రాణాలతో ఎలా మిగులుతారు?'' అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38IDeF9
సీఏఏ నిరసనకారులు వాళ్లను వాళ్లే కాల్చుకు చచ్చారు.. పోలీసులకు సంబంధంలేదు.. యూపీ సీఎం యోగి
Related Posts:
మాజీ స్పీకర్ అరెస్ట్ తప్పదా ... చట్ట సభలు ఏం చేస్తాయోఅసెంబ్లీ నుంచి తమ బహిష్కరణ చెల్లదంటూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వె… Read More
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం .. ముగిసిన అఖిలపక్ష సమావేశంన్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని అఖిలపక్షం ఖండించింది. సరిహద్దులో ఉగ్రవాదుల దుశ్చర్యలను సహించబోమని తీర్మానం చేసింది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్ష… Read More
సీయం పై అశోక్ గజపతి రాజు అసంతృప్తి : ఎన్నికల్లో పోటీ చేయరా..!.. కారణం అదేనా..!కేంద్ర మాజీ మంత్రి..టిడిపి సీనియర్ నేత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తో దూరంగా ఉంటున్నారు. పార్టీ పాలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యా… Read More
యువకుడి అవిటితనానికి మీరే కారణం..! 10లక్షల నష్టపరిహారం చెల్లించండి..!!హైదరాబాద్: వైద్య వ్రుత్తిలో అప్రమత్తంగా ఉండక పోతే ఎలాంటి నష్టం జరుగుతుందొ నిమ్స్ వైద్యులకు తెలిసొచ్చేలా చేసాడు ఓ యువకుడు. చికిత్సలో నిర్లక్ష్య… Read More
పుల్వామా ఎఫెక్ట్ః రిసెప్షన్ రద్దు చేసుకుని అమరుల కుటుంబాలకు ఆ జంట ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా?సూరత్ : గురువారం జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఘటనపై ప్రపంచం అంత… Read More
0 comments:
Post a Comment