Wednesday, February 19, 2020

సీఏఏ నిరసనకారులు వాళ్లను వాళ్లే కాల్చుకు చచ్చారు.. పోలీసులకు సంబంధంలేదు.. యూపీ సీఎం యోగి

''ఉపద్రవాన్ని తలపెట్టాలనుకునేవాళ్లు ఉపద్రవానికే బలైపోతారు. ఉత్తరప్రదేశ్ లో సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా తలెత్తిన హింసలో 22 మంది చనిపోయినమాట వాస్తవం. అయితే ఇందులో పోలీసుల ప్రమేయం లేనేలేదు. నిరసనకారులు తమలోతామే తుపాకులతో కాల్చుకుని చనిపోయారు. అయినా, చావడానికే సిద్ధపడి రోడ్లపైకి వచ్చినవాళ్లు ప్రాణాలతో ఎలా మిగులుతారు?'' అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38IDeF9

Related Posts:

0 comments:

Post a Comment