అమరావతిః ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త చేరికలతో సమరోత్సాహానికి సన్నద్ధమౌతోంది. వైఎస్ఆర్ సీపీలోకి వలసల పర్వం ఊపందుకుంది. వైఎస్ఆర్ సీపీలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న చేరికలో ఒక ఎత్తు కాగా, తెలుగుదేశం పార్టీ మూలస్తంభాల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న దాసరి జైరమేష్ చేరిక మరో ఎత్తు. అంగబలం, అర్థబలమూ ఉన్న నాయకుడు ఆయన.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TVBXTG
`పల్లె` కూడా కదిలి వెళ్తారా? ఆయన మౌనం దేనికి సంకేతం?
Related Posts:
చంద్రబాబు షాకింగ్ డెసిషన్: రెబల్ ఎమ్మెల్యేలకు ట్రాప్..అంబానీకి మెసేజ్: రాజ్యసభ బరిలో టీడీపీ..!అమరావతి: స్థానిక ఎన్నికల వేళ..చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. టీడీపీ నుండి వరుసగా నేతలు వైసీపీ లో చేరుతుండగా..చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం ప్ర… Read More
ఇది పులివెందుల సంస్కృతి : సీఎం జగన్ పై మండిపడిన ఎంపీ కేశినేని నానీఏపీ సీఎం జగన్పై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ సీఎం జగన్ వైఖరిపై సీరియస్ అయిన కేశినేని నానీ స్థానిక ఎన్నికల నేపధ… Read More
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు: ప్రోగ్రాంమేనేజర్,టెక్నాలజీ ఆర్కిటెక్ట్ పోస్టులకు అప్లయ్ చేయండిబ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నాలజీ ఆర్కిటెక్ట్, ప్రోగ్రాం మేనేజర్తో పాటు ఇతర పోస్… Read More
రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకం: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయంహైదరాబాద్: తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీని ఏర్… Read More
వజ్రాల వ్యాపారికి రాజ్యసభ సీటు.. సింధియా బాటలో సచిన్ పైలట్.. బీజేపీ తాజా టార్గెట్ రాజస్థాన్మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన భారీ షాక్ తో కమల్ నాథ్ సర్కారు పతనం అంచుకు చేరింది. బీజేపీలో చేరనున్న సింధియాకు మద్దతుగా అధికార కాంగ్రెస్ … Read More
0 comments:
Post a Comment