హైదరాబాద్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. జూబ్లిహిల్స్ లోని సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్పీ రాజుకు 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. వ్యక్తిగతంగా తాను 25
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TNXuO2
పుల్వామా ఉగ్రదాడి : అమరజవాన్లకు నివాళి.. 50 లక్షలు అందించిన కేటీఆర్
Related Posts:
priyanka reddy murder: ఢిల్లీలో భారీ నిరసనలు, పార్లమెంటు ఎదుట యువతి ఆవేదనన్యూఢిల్లీ: శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు,… Read More
వైసీపీ ఆరునెలల పాలనపై పుస్తకం విడుదల చేసిన టీడీపీ...ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఆరునెలల పాలనను పూర్తి చేసుకున్న సంధర్భంలో ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ప్రతిపక్ష టీడీపీ "మంచి సీఎం కాదు ముంచే సీఎ… Read More
పెళ్లి కొడుకు నాట్ రీచబుల్, పెళ్లికి ముందే ఇలా చేస్తే తరువాత ఏం చేస్తాడు, పెళ్లి కుమార్తె !బెంగళూరు: పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు మొబైల్ ఫోన్ నాట్ రీచబుల్ అయ్యింది. పెళ్లి కుమారుడు మాయం కావడంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన… Read More
#RIPHumanity:హ్యాష్ట్యాగ్తో ప్రియాంకకు సంఘీభావం, ఉరే సరి అని నెటిజన్ల ట్వీట్లువెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా నిరసనజ్వాల ఎగిసిపడుతోంది. నలుగురు నిందితులను కఠినంగా శిక్ష విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇటు … Read More
దారుణం: ఆ విషయంలో గొడవ, యజమానిని రేప్ చేసి మర్డర్.. రాజధానిలో కీచకుడుదేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. అయితే ఆమెను హతమార్చే ముందు లైంగికదాడికి గురైనట్టు తెలుస్తోంది. గులాబీ బాగ్లో జరిగిన ఘటనతో రాజధాని ఒక్… Read More
0 comments:
Post a Comment