హైద్రబాద్ ....మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ..నిజామాబాద్ ఎర్రజోన్న,పసుపు రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు , ఆర్మ్రర్ మండలంలోని పెర్కిట్ వద్ద జాతియ రహదారిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు...రోడ్డు పైనే వంటావార్పు చేశారు..అక్కడే బోజనాలు చేశారు.ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సుమారు 12 గంటలపాటు ధర్నా కొనసాగించారు..మరోసారి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TUAJrY
పసుపు మరియు ఎర్రజొన్నల మద్దతు ధర కోసం వంటావార్పు నిర్వహించిన నిజామాబాద్ రైతులు...
Related Posts:
SECLలో ఉద్యోగాలు: 8వ తరగతి పాసైతే ఈ జాబ్స్కు అప్లయ్ చేయండిసౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 357 డంపర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయ… Read More
blackmail: భార్య నగ్న వీడియోలు వేలం, రెండో భర్తకు అర్దకేజీ నగలు, రూ. 20 లక్షలు, ఫ్యామిలీ !విజయవాడ/ నెల్లూరు/ చెన్నై: మొదటి భర్త మోసం చేశాడని భార్య అతనికి దూరం అయ్యింది. మహిళ దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న శ్రీ… Read More
చైనా ఆహార సంక్షోభానికి ఇండియాతో సరిహద్దు ఉద్రిక్తతలకు లింక్ .. ఇంట్రెస్టింగ్ కదూ !!చైనా ఆహార సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇదే విషయాన్ని దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు భారత్ తో చైనా కయ్యానికి… Read More
ఏపీలో సీపీఎస్ రద్దు ఉద్యమం తీవ్రతరం- జగన్ మాట నిలబెట్టుకోవాలంటూ నిరసనలు...ఏపీలో వైసీపీ ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఎన్జీవోల సంఘం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు నిరనసలు చేపట్టింది. ఎన్జీవోల సంఘం ప… Read More
చైనాతో తాజా ప్రతిష్టంభన- లడఖ్ వ్యూహంపై రాజ్నాథ్ అత్యున్నత భేటీ... ఏం జరుగుతోంది ?గల్వాన్ లోయ ఘటన తర్వాత కొంతకాలం పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న భారత్-చైనా ఉద్రిక్తతలు తాజాగా తూర్పు లడఖ్లోని పాగ్యాంగ్ త్సో సరస్సు కేంద్రంగా మరోస… Read More
0 comments:
Post a Comment