Sunday, February 17, 2019

పసుపు మరియు ఎర్రజొన్నల మద్దతు ధర కోసం వంటావార్పు నిర్వహించిన నిజామాబాద్ రైతులు...

హైద్రబాద్ ....మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ..నిజామాబాద్ ఎర్రజోన్న,పసుపు రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు , ఆర్మ్రర్ మండలంలోని పెర్కిట్ వద్ద జాతియ రహదారిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు...రోడ్డు పైనే వంటావార్పు చేశారు..అక్కడే బోజనాలు చేశారు.ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సుమారు 12 గంటలపాటు ధర్నా కొనసాగించారు..మరోసారి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TUAJrY

Related Posts:

0 comments:

Post a Comment