శ్రీనగర్/కరాచీ/ఢిల్లీ: పాకిస్తాన్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత ప్రాధాన్య దేశం) అన్న హోదాను తొలగించిన కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాలను 200 శాతం మేర పెంచింది. ఆ తర్వాత కొన్ని వస్తువుల దిగుమతులను నిషేధించే అవకాశాలు ఉన్నాయి. కస్టమ్స్ సుంకాల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని అరుణ్ జైట్లీ ఈ మేరకు పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BDmFMa
పాకిస్తాన్పై మోడీ ప్రభుత్వం మరో 'ఆర్థిక' దెబ్బ, ఏకాకి చేసేందుకు పలు దేశాలతో చర్చ
Related Posts:
తగ్గుతోన్న కరోనా తీవ్రత..అయినా: మరణాల్లో అదే ఉధృతిన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య రె… Read More
Mehul Choksi: ఎలా ఉండేవాడు..ఇలా అయిపోయాడు: డొమినికా జైలులో ఆర్థిక నేరస్తుడుముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. డొమినికా పోలీసుల కస్టడీలో కొనసాగుతున్నారు. విచా… Read More
లేటు వయసులో ఘాటు ప్రేమ: బ్రిటన్ ప్రధాని మూడో పెళ్లి: సీక్రెట్గాలండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఫియాన్సీ క్యారీ సైమండ్స్ను ఆయన పెళ్లాడారు. బ్రిటన్ కాలమానం ప్రకారం.. శనివార… Read More
Arrest Bill Gates: ఖమ్మం గిరిజన బాలికపై ప్రమాదకరమైన క్లినికల్ ట్రయల్స్: భారీగా నిధులుహైదరాబాద్: ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తోన్న అంతర్జాతీయ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు బిల్గేట్స్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతున్న… Read More
హిందూ ధర్మశాస్త్రాలలో పంచమహా యజ్ఞములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment