దేశమంతా ఆసక్తిగా గమనిస్తోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. చివరిరోజు అన్ని పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు ఢిల్లీ వీధులను హోరెత్తించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ శనివారం(8న) పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం 13,750 పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. దాదాపు లక్షమంది పోలింగ్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో విధులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v9pt3g
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలివే.. చివరి నిమిషంలో అమిత్ షా ట్వీట్..
Related Posts:
ఎగ్జిట్ పోల్స్పై కొరడా.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!ఢిల్లీ : ఎన్నికలు వస్తే చాలు ప్రీ పోల్స్ సందడి చెప్పనక్కర్లేదు. ఇక ఎన్నికల రోజు ఎగ్జిట్ పోల్స్ అంచనాల గురించి జరిగే హడావిడి అందరికీ తెలిసిందే. కొన్ని … Read More
పానీ ఔర్ కరెంట్ కట్.. 27 మంది మాజీ ఎంపీలకు షాక్..!ఢిల్లీ : మాజీ ఎంపీలకు గట్టి షాక్ తగలనుంది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీలకు ఝలక్ ఇచ్చింది లోక్సభ ప్యానె… Read More
ఆయన మంత్రదండం వల్లే: వైఎస్ జగన్ గెలుపుపై జేసీ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: ఎప్పుడూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు. అయితే, తాజాగా ఏపీ స… Read More
బికినీ వేసుకున్న ముద్దుగుమ్మ.. బీచ్లో అలా తిరగొద్దని ఫైన్..!మనీలా : బీచుల్లో అరకొర దుస్తులు వేసుకుని తిరగడం కామన్. ఒంటి నిండా దుస్తులు కనబడటం బీచుల్లో తక్కువే అని చెప్పొచ్చు. అలాంటిది బీచ్లో ఓ మహిళ బికినీ వేసు… Read More
ముఖ్యమంత్రి అవమానించారు: గవర్నర్ ఫైర్.. కనీస గౌరవం ఇవ్వారా? అంటూపశ్చిమబెంగాల్ మరియు కేంద్రం మధ్యలో ఇప్పటికే వివాదాలు నెలకోన్న విషయం తెలిసిందే... ఆ వివాదానికి రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. రాష్ట్రంలోని నిర్వహి… Read More
0 comments:
Post a Comment