దేశమంతా ఆసక్తిగా గమనిస్తోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. చివరిరోజు అన్ని పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు ఢిల్లీ వీధులను హోరెత్తించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ శనివారం(8న) పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం 13,750 పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. దాదాపు లక్షమంది పోలింగ్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో విధులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v9pt3g
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలివే.. చివరి నిమిషంలో అమిత్ షా ట్వీట్..
Related Posts:
ఆ 125 కోట్ల వ్యవహారమే కారణమా : సిట్ అదుపులో పరమేశ్వర్ : వివేకా హత్య కేసులో కొత్త కోణాలు..!వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హత్య వెనుక రూ. 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అ… Read More
నిలువునా ముంచారు: చంద్రబాబు ఘాటు విమర్శలు: పార్టీకి ఎస్పీవై రెడ్డి గుడ్ బై: స్వతంత్ర అభ్యర్థిగా!కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరో సంచలనం. ఊహించినదే అయినప్పటికీ.. నామినేషన్ల పర్వం మొదలైన సమయంలో.. చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగుదేశం పార్టీలో ప్రక… Read More
వాటి పేరుతో ఓట్లు అడుగు : ప్రియాంకగాంధీపై ఉమాభారతి సెటైర్లున్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా యూపీని లక్ష్యంగా చేసుకొని కాంగ్… Read More
ఫెడరల్ ఫ్రంట్ను ఆశీర్వదించండి : సమస్యే లేకుండా చేస్తానని కేసీఆర్ భరోసానిజామాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధ… Read More
ఇండోర్ బరిలో కాంగ్రెస్ తరపున బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..?ఇండోర్: ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ప్రచార వేడి పెరుగుతోంది. తమ పార్టీ విజయం కోసం అన్ని దార్లను వినియోగించుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఇటు జాతీయ న… Read More
0 comments:
Post a Comment