హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్. ప్రస్తుతం భూగోళాన్ని చుట్టుముట్టిన మహమ్మారి. అగ్ర దేశాలు సైతం గజగజ వణికిపోతున్నాయి ఈ వైరస్ పేరు వింటే. ఈ వైరస్ పుట్టినల్లు చైనాలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్క చైనాలోనే 560 కరోనా వైరస్ బారిన పడి మరణించారు. 10 వేలమందికి పైగా చైనీయుల్లో వైరస్ లక్షణాలు కనిపించాయి. చైనాకు మాత్రమే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S1nszc
Chilkur Balaji: మందే లేని మహమ్మారి: చిల్కూర్ బాలాజీ ఆలయంలో..!
Related Posts:
హైదరాబాద్: సిటీ బస్సుల్లో జనరల్ పాస్ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త - 800 బస్సుల వేలంహైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాలకు చెందిన లోకల్ బస్సు ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలోని జనరల్ బస్పాస్ హోల్డర్లకు ల… Read More
ఫెలూదా: కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు కొత్త రకం పరీక్షలు చేయనున్న భారత్కరోనావైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న భారతదేశం పరీక్షల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. అయితే, కొన్ని రకాల పరీక్షలు ఎంత సమర్థంగా పని చ… Read More
సెల్ఫీ తీసిన వ్యక్తిని గిరగిరా తిప్పి తోసేసిన తేజశ్వి యాదవ్: జంగిల్రాజ్ అంటూ బీజేపీ(వీడియో)పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ-జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో రాజకీయ వ… Read More
ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసుతనకు ఎదురొచ్చిన లేదా ప్రశ్నించిన అందరిపైనా నోరేసుకుని పడిపోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలవాటు. ఈ విషయంలో తాను కూడా తక్కువేం కాదని నిరూపించు… Read More
మీ ఇళ్లల్లో కరెంట్ ఉండాలో.. దీపం బుడ్డీ ఉండాలో తేల్చుకోండి : బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ మరోసారి ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. వాళ్ల హయాంలో మహిళలను,బీసీలను పట్టించుకోనివాళ్లు ఇ… Read More
0 comments:
Post a Comment