ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న వివాదం అనూహ్య మలుపు తిరిగింది. ఎన్నికల కమిషన్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా సాగుతోన్న గొడవలో ఇన్నాళ్లూ ఘోరంగా దెబ్బయిపోతోన్న సీఎం జగన్.. ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దిమ్మతిరిగేలా షాకిచ్చారు. ఇప్పట్లో ఎన్నికల జరపబోమంటోన్న జగన్ సర్కారు తాజాగా కొవిడ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nmyBI6
నిమ్మగడ్డకు దిమ్మతిరిగేలా జగన్ షాక్ -స్థానిక ఎన్నికలపై వ్యాక్సిన్ అస్త్రం -హైకోర్టునూ ఇరుకునపెట్టేలా..
Related Posts:
మున్సిపాల్టీలు పోతే..మంత్రి పదవులు పోతాయి: ఏకపక్షంగా గెలవాల్సిందే: కేసీఆర్ హెచ్చరిక! మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని..స్థానిక సంస్థల తరహాలో ఏకపక్షంగా గెలవాల్సిందేనని ముఖ్యమంత్రి..టీఆర్ఎస్ అధినేత కే… Read More
ఉద్ధవ్ థాక్రే కేబినెట్లో లుకలుకలు: మంత్రి పదవికి రాజీనామా చేసిన సత్తార్..?మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాక ముందే అప్పుడే రాజీనామాలు మొదలైనట్లు సమాచారం. రాజీనామా చేసింది ఎవరో కాదు.. థాక్రే క… Read More
హైదరాబాద్లో డీఆర్డీఓ కొత్త ప్రయోగశాల: కోల్కతా ల్యాబ్ అధిపతిగా సిటీ శాస్త్రవేత్తహైదరాబాద్: దేశ భవిష్యత్ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్లో కొత్తగా … Read More
ఏపీలో క్యాపిటల్ వార్ .. టీడీపీ , వైసీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు .. పరువు నష్టం దావాలు!!ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి.ఒకరి మీద ఒకరు చేసుకున… Read More
జగన్..నీ ఎమ్మెల్యేను నా మీద గెలిపించు: పాదాభివందనం చేస్తా: జలీల్ ఖాన్ సవాల్..!మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారుని మండిపడ్డారు. కళ్ళు ఉన్నవాడు..… Read More
0 comments:
Post a Comment