వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆందోళన మిన్నంటుతోంది. దేశ రాజధాని మార్మోగుతోంది. అయితే ఆందోళన కోసం ఢిల్లీ వచ్చిన రైతులు తిరిగి తమ స్వస్థలాలకు బయల్దేరారు. అలా బయలుతేరగా కొందరు రైతులను ప్రమాదం కబలించింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు రైతులు చనిపోయారు. పెద్ద దిక్కును కోల్పోయామని ఆ కుటుంబ సభ్యులు బోరుమని విలపిస్తున్నారు. మంగళవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34hmjt7
Tuesday, December 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment