Thursday, February 6, 2020

Amaravati పరిధిలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం: ఉత్తరాంధ్రలో కొత్త పంచాయతీలు.. !

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడదానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా అమరావతి గ్రామాల రైతుల ఉద్యమిస్తోన్న వేళ.. కీలక ప్రకటన వెలువడింది. అమరావతి పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఫలితంగా- ఆయా పంచాయతీలన్నీ ఇక వార్డులుగా రూపాంతరం చెందుతాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/375TFJO

0 comments:

Post a Comment