Monday, February 10, 2020

పార్లమెంట్ వద్దకు ర్యాలీగా జమియా వర్సిటీ విద్యార్థులు, అడ్డుకొన్న పోలీసులు.. హై టెన్షన్

ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీకి చెందిన విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీతో హై టెన్షన్ నెలకొంది. జమియా వర్సిటీ నుంచి విద్యార్థులు ర్యాలీగా పార్లమెంట్‌ వద్దకు బయల్దేరారు. కానీ వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H9gQZt

Related Posts:

0 comments:

Post a Comment