Monday, February 10, 2020

మహిళా లెక్చరర్ సజీవ దహనం: పెళ్లయినా..కన్నేసి..వేధించి..పెట్రోల్ పోసి!

ముంబై: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిలాగా మారిపోయాడు. తాను ప్రేమించిన మహిళా లెక్చరర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ఈ ఘటన పట్ల స్థానికులు నిరసన ప్రదర్శనలకు దిగారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OHhp0O

Related Posts:

0 comments:

Post a Comment