హైదరాబాద్ : పెన్షనర్ల అంశంలో తెలంగాణ హైకోర్ట్ టీ సర్కార్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోతపై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ చట్టం ప్రకారం ఫించనులో కోత విధించారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. వేతనాలు, ఫింఛన్ల కోతపై ఆర్డినెన్స్ జారీ చేసినట్టు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం వివరించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ANqAJ3
వృద్దుల ఆదాయాన్ని అడ్డుకోవడం సమంజసమా..?పెన్షనర్ల అంశంలో టీ సర్కర్ ను తప్పుబట్టిన హైకోర్ట్.!
Related Posts:
పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో అంటున్న నాగబాబు ... మెగా బ్రదర్ ధీమా ఏంటోజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్నికలతో అడుగుపెట్టిన మెగా బ్రదర్ నాగబాబు సోదరుడు పవన్ కళ్యాణ్ మిగత… Read More
ఢిల్లీలోనూ చంద్రబాబుకు చెక్: వైసీపీ మద్దతు కోరిన కాంగ్రెస్: జగన్ అసలు వ్యూహం ఇదేనా..!చంద్రబాబు వర్సెస్ జగన్. ఇది ఏపీ రాజకీయాల్లోనే కాదు..ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రాజకీయ పోరు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో ఎవరికీ మెజార్టీ … Read More
తెలంగాణా ప్రభుత్వ సంచలనం ... ఇంటర్ బోర్డు నుండి గ్లోబరీనా తొలగింపుతెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే ఎట్టకేలకు ఇం… Read More
నా కొడుకును కొంటారా... ? ఎంతిస్తారు !ఇటివల సోషల్ మీడీయాలో ఎదైన వీడీయో ఇంట్రస్టింగ్గా ఉంటే ఇక ఆవీడీయోకు లైకులు, షేరింగ్లు దీనికి తోడు ఆదాయం కూడ వస్తుండడంతో సోషల్ మీడీయాలో పాపులర్ ఆయ్యోంద… Read More
ఫలితాలు మరో 6రోజులు ఆగితే ఏమవుతుంది: మోదీ ఓటమి ఖాయం: చంద్రబాబు ట్విట్టర్ వార్..!ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రధాని మోదీ..ఎన్నికల సంఘం లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకూ పార్టీ సమావేశాలు..మీడియా తో మాట్లాడే సమయంలో… Read More
0 comments:
Post a Comment