Wednesday, June 17, 2020

వృద్దుల ఆదాయాన్ని అడ్డుకోవడం సమంజసమా..?పెన్షనర్ల అంశంలో టీ సర్కర్ ను తప్పుబట్టిన హైకోర్ట్.!

హైదరాబాద్ : పెన్షనర్ల అంశంలో తెలంగాణ హైకోర్ట్ టీ సర్కార్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోతపై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ చట్టం ప్రకారం ఫించనులో కోత విధించారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. వేతనాలు, ఫింఛన్ల కోతపై ఆర్డినెన్స్ జారీ చేసినట్టు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం వివరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ANqAJ3

Related Posts:

0 comments:

Post a Comment