Wednesday, June 17, 2020

కరోనా వైరస్: మళ్లీ దేశవ్యాప్త లాక్‌ డౌన్.. కుండబద్దలుకొట్టిన ప్రధాని మోదీ.. సీఎంల కాన్ఫరెన్స్‌లో..

సైంటిస్టుల నుంచి సామాన్యుల దాకా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పటికే 83 లక్షలు దాటి.. 1కోటి వైపు పరుగులు తీస్తుండగా, మొత్తం మరణాల సంఖ్య 5లక్షలకు చేరువైంది. వైరస్ అతివేగంగా వ్యాపిస్తోన్న ఇండియాలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 10,974 పాజిటివ్ కేసులు, 2003మరణాలు నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UUhh0N

Related Posts:

0 comments:

Post a Comment