Monday, February 3, 2020

కేజ్రీవాల్ నోట.. హనుమాన్ చాలీసా: అనర్గళంగా: ఆంజనేయుడికి కఠోర భక్తుడినంటూ..!

న్యూఢిల్లీ: సాధారణంగా రాజకీయ నాయకులు కుల, మతాలకు అతీతంగా వ్యవహరిస్తుంటారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాల్సి ఉండటం వల్ల, ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను గాయపరచకుండా ప్రవర్తిస్తుంటారు. అధికారాన్ని అందుకున్న తరువాత కూడా అదే వైఖరిని కొనసాగించాల్సి ఉంటుంది. ఏ కులానికో, లేదా మతానికో సంబంధించిన ఓటర్లు ఓటు వేస్తే అధికారాన్ని అందుకోరు. అందుకే-

from Oneindia.in - thatsTelugu https://ift.tt/391DgHS

Related Posts:

0 comments:

Post a Comment