ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఇప్పుడు నగరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన రోజాకు టెన్షన్ మొదలయ్యింది. ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుంది కానీ నగరిలో రోజా ఓడిపోతుంది అని సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా భావించే ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా... నగరిలో ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JRHjwU
నగరిలో రోజా ఓటమి .. ఏపీలో వైసీపీ విజయం .. రోజాను టెన్షన్ పెడుతున్న ఎగ్జిట్ పోల్స్
Related Posts:
రాయలసీమ లో హైకోర్టు బెంచ్ : అభిప్రాయం చెప్పండి : కేంద్రానికి హైకోర్టు ఆదేశం..!ఎంతో కాలంగా రాయలసీమ వాసుల డిమాండ్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. సీమలో ఏపి హైకోర్టు ఏర్పాటు కోసం ఆ ప్రాంత వాసులు కోరుతూ వచ్చారు. అయితే, రాష్ట్ర వ… Read More
11న ఢిల్లీలో సీయం దీక్ష : 10న ఏపిలో ప్రధాని సభ : చంద్రబాబు వర్సెస్ మోదీ..!చంద్రబాబు వర్సెస్ మోదీ. బిజెపి వర్సెస్ టిడిపి. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని అటు జాతీయ రాజకీయాల్లోనూ.. ఇటు ఏపిలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు త… Read More
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్ని ప్రమాదం, భయంతో పరుగు తీసిన సందర్శకులుహైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అప్పటికే ఎగ్జిబిషన్… Read More
టైమ్స్ నౌ సర్వే: నిన్న కాంగ్రెస్ గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీ హవా, కర్ణాటకలో హోరాహోరీన్యూఢిల్లీ: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్లో … Read More
టైమ్స్ నౌ సర్వే: మెజార్టీకి చేరువలో ఎన్డీయే, కాంగ్రెస్ ఆశలు గల్లంతు, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే?న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు 252 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 147 సీట్లు వస… Read More
0 comments:
Post a Comment