దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. దేశ వ్యాపతంగా జరిపిన సర్వేల్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మరో మారు మోడీ సర్కార్ కే జనం పట్టం కట్టారని చెప్తున్నాయి. అయితే దీనిపై మాత్రం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JRHp7K
ఈవీఎంల కుట్ర మొదలైందంటూ ఎగ్జిట్ పోల్స్ పై మమత షాకింగ్ కామెంట్
Related Posts:
అమ్మతనం మంటగలిసిన వేళ... కుక్కలు చూసి కాపాడిన వైనం...!కుక్కకు ఉన్న విశ్వాసం మనిషిలో సన్నగిల్లుతోందా... కన్నబిడ్డలనే తల్లులు ఎందుకు కడతేర్చుతున్నారు..? కన్నతల్లే బిడ్డను చంపేస్తే చంపి తినాల్సిన కుక్కలు ప్ర… Read More
దోమలకు గర్బనిరోదక వాక్సీన్.. వినూత్న ప్రయోగం చేస్తున్న చైనా..!ఇక దోమ జాతి అంతమే..!!బీజింగ్/హైదరాబాద్ : అవినీతీ రహిత సమాజం లాగా దోమ రహిత సమాజాన్ని త్వరలో మనం చూడబోతున్నమా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అందుకోసం చైనా దేశం ఓ… Read More
నిబంధనలు సడలించుకున్న బిగ్ బాస్..! ఎలిమినేషన్ ఓటింగ్ ఫార్మెట్ లో అనూహ్య మార్పులు..!!హైదరాబాద్ : ఎన్ని వివాదాలు చుట్టి ముట్టినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తూ తన పనేంటో తాను చేసుకెళ్తోంది బిగ్ బాస్. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన టీవీ … Read More
మరో ప్రభుత్వ హస్టల్ విద్యార్థినికి గర్భం...! నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులుఒరిస్సాలో మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని గర్భం దాల్చింది. ఒడిశాలోని కొంధమాల్ జిల్లా బెల్ఘర్ ఠాణా పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ సంఘటన … Read More
వైసీపీ ట్రబుల్ షూటర్కే ట్రబుల్స్: శిష్యుడికి ప్రాధాన్యత..ఆయనకు మాత్రం: ఆవేదనలో వైసీపీ సీనవైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి కాలేదు. అయితే..పార్టీలో .. ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు కొందరు సీనియర్లకు రుచించం లేదు. పార్టీ… Read More
0 comments:
Post a Comment