ఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి గల్ఫ్కు పయనమైంది. ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. వెళ్లినప్పటి నుంచి ప్రత్యక్ష నరకం. అయినా బిడ్డల కోసం యజమానులు పెట్టే చిత్రహింసలు భరించింది. చివరకు భరించలేక ప్రాణాలు వదిలింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju4Q84
పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి.. సౌదీలో హైదరబాద్ మహిళ అనుమానాస్పద మృతి
Related Posts:
రాష్ట్ర రాజధాని బతుకు చివరకు బస్టాండ్ అయింది ..ఎలాగో చెప్పిన సీపీఐ నేత రామకృష్ణరాష్ట్ర రాజధాని అమరావతినే కొనసాగాలని సీపీఐ నేత రామకృష్ణ రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం సాగిస్తున్నారు. అటు పార్టీలో కొందరు నేతలు మూడు రాజధానులకు తమ మ… Read More
ముగ్గురు పిల్లలకు తల్లయినా.. తగ్గని మోజు: అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్త హత్య: చివరికి.. !బెంగళూరు: ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి. 45 సంవత్సరాల వయస్సులో అక్రమ సంబంధాన్ని నెరపింది. ఈ అక్రమ సంబంధానికి కట్టుకున్న భర్తే అడ్డుగా ఉన్నాడని భావించింద… Read More
హైదరాబాద్ లోనూ రాజధాని నిరసనలు: భోగి మంటల్లో రిపోర్టులేసి సేవ్ అమరావతి అంటూరాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి గ్రామాల ప్రజలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు . రాజధాని అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ రాజధాని రైతులు… Read More
ధరలు..ద్రవ్యోల్బణం..సంక్షోభం: ఆర్బీఐకి కొత్తగా డిప్యూటీ గవర్నర్: ఆరునెలల తరువాత భర్తీ..!న్యూఢిల్లీ: ఆకాశాన్నంటుతున్న ధరలు.. దానితో పోటీ పడుతోన్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కనిపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప… Read More
పెద్దన్న వస్తున్నాడు.. ఫిబ్రవరిలో ఇండియాకు ట్రంప్.. అమెరికా అధ్యక్షుడి రాకపై ఎన్నో ఆశలు..రాజకీయ, వాణిజ్య వర్గాలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తోన్న ‘అమెరికా అధ్యక్షుడి ఇండియా పర్యటన' దాదాపు ఖరారైంది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రప్.. ఫిబ్రవరి… Read More
0 comments:
Post a Comment