ఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి గల్ఫ్కు పయనమైంది. ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. వెళ్లినప్పటి నుంచి ప్రత్యక్ష నరకం. అయినా బిడ్డల కోసం యజమానులు పెట్టే చిత్రహింసలు భరించింది. చివరకు భరించలేక ప్రాణాలు వదిలింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju4Q84
పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి.. సౌదీలో హైదరబాద్ మహిళ అనుమానాస్పద మృతి
Related Posts:
ఇప్పటికే కరోనాతో చైనా విలవిల: ఇప్పుడు మరో కొత్త వైరస్! హునన్ ప్రావిన్స్ అప్రమత్తంబీజింగ్: చైనా ఇప్పటికే కరోనా వైరస్తో విలవిల్లాడుతున్న చైనాను మరో వైరస్ ఇప్పుడు మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా, చైనాలో ‘బర్డ్ ఫ్లూ' ఆనవాళ్లను… Read More
పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తోంది ఇందుకేనా..? జేసీకి బుద్ధి పెరగలే..?: మంత్రి కొడాలి నానిజనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా వదల్లేదు మంత్రి కొడాలి నాని. ఏపీని బ్రహ్మాండంగా పరిపాలిస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పిన పవన్.. అందుకే యాక్ట్ చేస్త… Read More
Coronavirus : తెలంగాణలో వైద్యుల హైఅలర్ట్.. పల్మోనాజిస్టులు అందుబాటులో ఉండాలని ఆదేశాలుకరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పల్మోనాలిజిస్టులు అందరూ అందుబాటులోకి … Read More
హైదరాబాద్: ప్రపంచంలో అతి పెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్ప్రఖ్యాత శ్రీరామచంద్ర మిషన్(ఎస్ఆర్సీఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారులో నిర్మితమైన ధ్యానకేంద్రాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం అధికారికంగా ప్… Read More
కట్టుకున్న భార్య తలను నరికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన భర్త..అక్కడ ఏం జరిగిందంటే..?బారాబంకి: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. జీవితాంతం కాపాడుకుంటానని పెళ్లి సమయంలో ప్రమాణం చేసిన భర్త.. మాట తప్పాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చా… Read More
0 comments:
Post a Comment