ఢిల్లీ : ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠ పెంచాయి. కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ ప్రధాని పీఠం ఎక్కుతారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఎన్డీయే కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jtwwto
మోడీకి తిరుగులేదంటున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
చిరాగ్ వ్యూహమా... బీజేపీ లోపాయకారి ఒప్పందమా... బీహార్ ఓటర్లలో బిగ్ కన్ఫ్యూజన్...బీహార్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటర్లు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం చిరాగ్ పాశ్వాన్. ఎన్టీయే కూటమి నుంచి తప్పుకుని సొంతంగా పోట… Read More
వికారం పుట్టించేలా మోడీ ‘మంత్రాలు, చేతబడి’ వ్యాఖ్యలు - 15ఏళ్ల పాలనపై చెప్పుకోలేక: తేజస్వీ ఫైర్బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘మంత్రాలు, చేతబడి' ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తనను చంపడానికి లాలూ ప్రసాద్ యాదవ్ తాంత్రిక పూజలు చేశారంటూ సీనియర్ బీ… Read More
నన్ను చంపడానికి తాంత్రిక పూజలు -లాలూకు చేతబడి తెలుసు- దసరాకు జైల్లోనే జంతుబలి: మోదీబీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వెనుకబడిపోయిందన్న అంచనాలను నిజం చేస్తూ ఆ పార్టీ ముఖ్యనేత, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ.. ప్రత్యర్థులపై అనూహ్య ఆర… Read More
హైసెక్యూరిటీ జోన్: లోటస్పాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..కలకలం: ఆ పక్కనే జగన్ నివాసంహైదరాబాద్: హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కలకలం చెలరేగింది. హై సెక్యూరిటీ జోన్ పరిధిలోని బంజారాహిల్స్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం ఆం… Read More
అన్నాచెల్లెలుగా అద్దె ఇంట్లో: కొస ప్రాణంతో ఆసుపత్రిలో చేర్చిన యువకుడు మాయం: యువతి మృతిబెంగళూరు: కర్ణాటకలోని ఉడుపిలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఉదంత కలకలానికి దారి తీసింది. కొస ప్రాణాలతో ఉన్న … Read More
0 comments:
Post a Comment