ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను ప్రచారం చేయడంపై నిషేధం విధించాలని ఈసీని డిమాండ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. తాజాగా మరోసారి సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RQno58
కేజ్రీవాల్ వారికి బిర్యానీ పెడుతున్నారు.. అందుకే పాక్ మంత్రి మద్దతు: యోగీ ఆదిత్యనాథ్
Related Posts:
తెలంగాణ నుంచి ఏపీ: అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ బీజేపీ నేతఅమరావతి: అక్రమ మద్యం తరలిస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసు… Read More
గోదావరి ఉగ్రరూపం: భద్రాచలంలో భయానకం - 3వ ప్రమాద హెచ్చరిక - సర్వత్రా టెన్షన్..తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిండుకుండలా నది ఉప్పొంగుతుండటంతో పరివా… Read More
పెళ్లి వయసు 21 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదనను కొందరు అమ్మాయిలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారుభారత్లో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలకు కనీసం 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండి ఉండాలి. బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం అంతకంటే తక్కువ వయసు… Read More
అమ్మాయి కిడ్నాప్, గ్యాంగ్ రేప్ చేసి గుర్తు పడుతుందని కళ్లు పీకేసి సిగరెట్లతో కాల్చి హత్య, కిరాతకులు!లక్నో/గోరఖ్ పూర్: అమ్మాయిని కిడ్నాప్ చేసిన కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. అత్యాచారం చేసిన శాడిస్టులు ఆమె శరీరంపై సి… Read More
కరోనాతో క్రికెటర్, మాజీ క్రీడా మంత్రి చేతన్ చౌహాన్ మృతిన్యూఢిల్లీ: కరోనా బారినపడి టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మాజీ కేంద్రమంత్రి చేతన్ చౌహాన్(73) కన్నుమూశారు. శరీరంలో కొన్ని అవయవాలు విఫలం కావడంతో… Read More
0 comments:
Post a Comment