Saturday, February 22, 2020

ఇంటర్ పరీక్షల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్

ఏపీలో విద్యా శాఖ ప్రక్షాళనకు నడుం బిగించింది ఏపీ సర్కార్ . ముఖ్యంగా ఇంటర్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఇంటర్ లో గ్రేడ్ ల విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నారు .ఇక తాజాగా ఇంటర్ పరీక్షల నిర్వహణలోనూ పలు అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPUqTr

Related Posts:

0 comments:

Post a Comment