బెంగళూరు: మనదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే.. ఎవరైనా చెప్పేస్తారు.. ఆగస్టు 15, 1947 అని. అయితే, దీనికి ఐదేళ్ల ముందే భారతదేశంలో ఓ గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ఈసూరు గ్రామానికి 1942లోనే స్వాతంత్ర్యం రావడం గమనార్హం. అయితే, ఇందుకు గ్రామస్తులు ప్రదర్శించిన పోరాట పటిమే కారణం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31NlrKL
Thursday, August 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment