Thursday, August 13, 2020

ఆ గ్రామానికి దేశం కంటే ఐదేళ్ల ముందే స్వాతంత్య్రం వచ్చింది! గాంధీ, సుభాష్ నోట ‘ఈసూరు’ మాట

బెంగళూరు: మనదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే.. ఎవరైనా చెప్పేస్తారు.. ఆగస్టు 15, 1947 అని. అయితే, దీనికి ఐదేళ్ల ముందే భారతదేశంలో ఓ గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ఈసూరు గ్రామానికి 1942లోనే స్వాతంత్ర్యం రావడం గమనార్హం. అయితే, ఇందుకు గ్రామస్తులు ప్రదర్శించిన పోరాట పటిమే కారణం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31NlrKL

Related Posts:

0 comments:

Post a Comment