ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ పరిశ్రమకు ప్రత్యేక సంఖ్య కేటాయిస్తామని తెలిపింది. పరిశ్రమ ఆధార్ పేరుతో స్పెషల్ నంబర్ కేటాయిస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర సర్వే కోసం కొన్ని కమిటీలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gUVAXw
‘పరిశ్రమ ఆధార్’: కంపెనీలకు నంబర్, ఏపీ సర్కార్ కీ డిషిసన్, కమిటీ నివేదికతో...
Related Posts:
ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ టెక్న… Read More
ఆ విషయంలో జగన్ ది పచ్చి మోసం.! అందుకే వేరే దారి వెతుక్కున్నానంటున్న ఆది శేషగిరిరావు..!!హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపి అద్యక్షడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని పార్టీలో ఎప్పటిను… Read More
కధానాయకుడు తో ఓట్లు కురిసేనా : మరి ఆ రెండు సినిమాలు : టిడిపి నేతల్లో కొత్త టెన్షన్..!ఎపిలో ఎన్నికల ముందు సినిమా రాజకీయాలు రంజుగా మారాయి. సంక్రాంతి సినిమాల్లో ఇప్పుడు కధానాయకుడు సినిమాకు రాజకీయ రంగు వద్దనుకున్నా పులిమేస్తున్నారు. … Read More
ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ : కేసీఆర్-హరీష్ మధ్య గ్యాప్ పెరుగుతోందా: నెల రోజులుగా మాటల్లేవ్టిఆర్యస్ లో ఏం జరుగుతోంది. టిఆర్యస్ ట్రబుల్ షూటర్ హరీష్ పరిస్థితి ఏంటి. కేసీఆర్ - హరీష్ మధ్య గ్యాప్ పెరుగుతోందా. వీరిద్దరి మధ్యా మాటలే క… Read More
పొత్తుతో పోటు: ఆ పోటును బీజేపీ తట్టుకుంటుందా..?రాజకీయంగా దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజలే దేశ రాజకీయాలను నిర్ణయిస్తారు. ఎందుకంటే దేశంలోని అత్యధిక జనాభా ఉత్తరప్ర… Read More
0 comments:
Post a Comment