ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మరోసారి ఫైరయ్యారు వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి. గిరిజనులను మోసం చేసింది బాబే అంటూ ధ్వజ మెత్తారు. ఆ సామాజిక వర్గానికి బాబు చేసిన అన్యాయంపై విడతలవారీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల రెండు పార్టులను పోస్ట్ చేయగా.. తాజాగా మరో పోస్ట్ గురువారం రాత్రి పోస్ట్ చేశారు. అందులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gVliLo
Thursday, August 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment