అమరావతి: రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తన అఫిడవిట్లో పేర్కొంది. రాష్ట్ర విభజన అంశాలపై పీవీ కృష్ణయ్య వేసిన పిటిషన్పై ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని, కేంద్రం కూడా తన అఫిడవిట్లో ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందని ఏపీ సర్కారు తెలిపింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల తర్వాత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iG5X1E
Thursday, August 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment