Thursday, August 13, 2020

స్వాతంత్ర్య పోరాటంలో సమరయోధులే కాదు వీర నారీమణులు కూడా ఉన్నారు.!వారి ధైర్యానికి జోహార్లు.!

ఢిల్లీ/హైదరాబాద్ : భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో రక్తం మరిగే అంశాలు, రోమాలు నిక్కబొడుచుకునే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. స్వేచ్చా భారతావని కోసం అశువులుబాసిన ఎంతో మంది త్యాగధనుల చరిత్ర ఇప్పటి తరాల యువతకు ఎంతో ఉద్వేగభరితంగా, మరెంతో ఉద్విగ్నంగా పరిణమిస్తుంటుంది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కారణజన్ములనే భావనతో పాటు చరిత్రకారులనే భావన జనించకమానదు. స్వాతంత్ర్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30QC20K

Related Posts:

0 comments:

Post a Comment