టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై జరుగుతున్న సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. టీడీపీ నేతలతో తనపై దాడి చేయించారని వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలిస్తే తమ సామాజికవర్గమే పాలించాలి.. రాజధానిలో తమ సామాజికవర్గమే ఉండాలన్న రీతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో దళితులను తిరగినిచ్చే పరిస్థితి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VlCh1x
అర్ధరాత్రి 2గంటలకు ఫోన్... నోటికొచ్చిన భాషతో.. ఇదీ నా పరిస్థితి : ఎంపీ నందిగం సురేష్
Related Posts:
అంజన్ కుమార్ యాదవ్కు కరోనా పాజిటివ్: అపోలోలో వెంటిలేటర్పై చికిత్సహైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కరోనావైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మూడు చింతల… Read More
జంట జలశయాలకు పోటెత్తిన వరద, కేసీఆర్ పూడికతీసిన చెరువుకు జలకళవర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. హైదరాబాద్ సమీపంలో గల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఈ రెండు జలాశయాలు నిం… Read More
కాచుకొని కూర్చొన్న తాలిబాన్లు.. నేటితో ముగియనున్న అమెరికా గడువుఆప్గనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడుతున్నాయి. ఆగస్ట్ 31వ తేదీన తమ బలగాలు వెనక్కి వెళతాయని ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాకెట్ ల… Read More
భారీగా ఐఏఎస్ బదిలీలు: సిరిసిల్ల కలెక్టర్ కూడా.. కారణం ఇదేనా..?తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం జరిగింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు ఇచ్చింది. ఐఏఎస్ లను బది… Read More
మోసం.. నయవంచన, కల్వకుంట్ల ఫ్యామిలీపై షర్మిల విసుర్లువైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 64 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణవిముక్తి కల్పించారని వైఎస్ షర్మిల అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అంది… Read More
0 comments:
Post a Comment