Friday, August 30, 2019

సీఎంకు ఇంత అవమానమా..అధికారులది లెక్కలేని తనమా..వైసీపీ క్యాడర్ ఫైర్

అది జిల్లా కీలక సమావేశం. ఇంఛార్జి మంత్రి వచ్చారు. జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారులంతా తరలివచ్చారు కానీ అక్కడున్న వారికెవరికీ ప్రభుత్వాధినేత మాత్రం గుర్తుకు రాలేదు.  విజయనగరం జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఇంఛార్జి మంత్రి రాగానే ఆయనతో పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHGyc2

Related Posts:

0 comments:

Post a Comment