Friday, August 30, 2019

బ్యాంకుల విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన ఉద్యోగులు

బ్యాంకుల విలీన ప్రక్రియ ఉద్యోగుల్లో ఆందోళనను కల్గిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ బ్యాంకుల విలీనం పై చేసిన ప్రకటన నేపథ్యంలోనే విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు శనివారం దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియోషన్ సభ్యులు ప్రకటించారు. ప్రభుత్వం చేపట్టిన విలీన ప్రక్రియపై యూనియన్ సభ్యులు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MI9dxL

Related Posts:

0 comments:

Post a Comment