ముంబై : మిగిలింది మరికొన్ని గంటలే.. సోమవారం ఉదయమే గణేశ్ మహారాజ్ భక్తుల చేత పూజలు అందుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గల్లీలో గణనాథుడి కోసం మండపాలు ఏర్పాటుచేశారు. ఒకరికి మించి మరొకరు డేకరేట్ చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మండపాలు వినూత్నంగా రూపొందిస్తుంటారు. ఇక లాల్ బాగ్చాలో ఏర్పాటుచేసే వినాయకుడి ప్రతిమకు విశిష్టత ఉంటుంది. అదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LaIO9Y
చంద్రయాన్-2 థీమ్ : అదిరిపోయిన లాల్బాగ్చా గణేశ్ ప్రతిమ ...
Related Posts:
దిశ ఘటనపై స్పందించిన జయప్రద ... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవుదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో నేటికీ దేశంలో చర్చ జరుగుతుంది . నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళల… Read More
ఉప ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: మరో బిగ్ వికెట్: కర్ణాటక కాంగ్రెస్ కకావికలం..!బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ కకావికలమౌతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుస వికెట్లు టపటపంటూ పడుతున్నాయ్. కర్ణాటక కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ … Read More
ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి చిత్తకార్తె కుక్కలా వెంటపడి లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో తట్టుకోలేని మహిళ కొడవలితో అతన్ని దారుణంగా హత్య చేసింది. ఎ… Read More
బర్త్ డే సెలబ్రేషన్స్కు సోనియా గాంధీ దూరం.. ఎందుకంటే..కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు అనే విషయ… Read More
వైఎస్ వివేకానంద హత్య కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గైర్హాజరుమాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో అనుమానితులను సిట్ ప్రశ్నిస్తోంది. వైఎస్ కుటుంబసభ్యులను, టీడీపీ నేతలను విచారిస్తోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ బీ… Read More
0 comments:
Post a Comment