పాటియాలా: పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో సోమవారం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాటియాలా ఏవియేషన్ క్లబ్కు చెందిన మైక్రోలైట్ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ మృతి చెందారు. ఘటనకు సంబంధించిన వివరాలను వైమానిక అధికారులు వెల్లడించారు. పాటియాలలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏవియేషన్ క్లబ్కు చెందిన మైక్రో లైట్ విమానం(పైపీస్ట్రెల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pmgrax
కూలిన విమానం: ఐఏఎఫ్ పైలట్ మృతి, ఎన్సీసీ క్యాడెట్లకు గాయాలు
Related Posts:
మరికొందరు రాజీనామా చేస్తారు.. రెండురోజుల్లో భవిష్యత్ కార్యాచరణ : యడ్యూరప్పబెంగళూరు : నిమిష, నిమిషానికి కర్ణాటక రాజకీయ మారిపోతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా .. తమ ప్రభ… Read More
మాజీ ప్రధాని బ్రహ్మాస్రం: సీఎం, ఉప ముఖ్యమంత్రిని మార్చేద్దాం, రెబల్స్ కు బుజ్జగింపులు, ఫలితం!బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి సిద్దంగా ఉన్న సమయంలో మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ బ్రహ్మాస్రం వదిలారు. కర్ణాటక మ… Read More
వైఎస్ జయంతి వేళ కొత్త చర్చ.. హెలికాప్టర్ ప్రమాదంపై జేడీ లక్ష్మినారాయణ చెప్పిందేంటి?అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందడంపై ఎన్నో… Read More
జగన్ అనే నేను..: కడపలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తా: మూహూర్తం ఇదే..ఎన్నో డ్రామాలు చేసారు..ఎంతో కాలంగా వివాదాస్పదంగా మారిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేసారు. ముఖ్యమంత్రి హోదాలో కడప జిల్లా జ… Read More
చెల్లెమ్మ చెయ్యి పట్టుకుని నడవనున్న రాహుల్..! అన్న తో కలిసి అమేధీలో ప్రియాంక పర్యటన ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాంగ్రెస్ రాజకీయాల్లో రాజీనామాల పర్వం కొనసాగుతున్న తరుణంలో రాహుల్ గాందీ అమేథీ పర్యటన ఆసక్తి రేపుతోంది. అమేథీ నియోజకవర్గంలో రాహు… Read More
0 comments:
Post a Comment