Friday, August 30, 2019

హైదరాబాద్-వరంగల్ రహదారిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన.. అరెస్ట్

హైదరాబాద్ : స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు విడుదల చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అలస్వం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా చేపట్టారు. ప్రజా ప్రతినిధుల ఆందోళనతో రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHGFV0

0 comments:

Post a Comment