హైదరాబాద్ : స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు విడుదల చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అలస్వం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా చేపట్టారు. ప్రజా ప్రతినిధుల ఆందోళనతో రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHGFV0
హైదరాబాద్-వరంగల్ రహదారిపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆందోళన.. అరెస్ట్
Related Posts:
వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై విచారణ ... ఈ నెల 20కి వాయిదాఏపీలో నేటికీ చర్చనీయంశంగా మారిన మర్డర్ మిస్టరీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందర… Read More
మైండ్ బ్లాక్ అవుతుంది: వాట్సాప్ యూజర్ల సంఖ్య ఎంతో తెలుసా..కొత్తగా రాబోతున్న ఫీచర్స్ ఇవే..!న్యూయార్క్ : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్స్కు సంబంధించిన సమాచారం పొందుపర్చింది. రెండేళ్ల క్రితం 1.5 బిలియన్ యూజర్లు ఉండగా ఇప్… Read More
కేంద్రం దిగొచ్చేలా పవన్ కల్యాణ్ ప్లాన్.. జగన్ సర్కారుకు స్ట్రాంగ్ వార్నింగ్.. పవర్ అంటే అదే..''చిన్నప్పుడు నేను చీరాలలో పెరిగాను. మా ఇంటిపక్కనే చేనేత కుటుంబాలు ఉండేవి . మగ్గం నేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అంత కష్టపడినా కూడుకు, గుడ్డకు లేక నేతన… Read More
ఏపీ అసెంబ్లీ, మండలి ప్రోరోగ్, వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ కోసం ఆర్డినెన్స్..?ఏపీ అసెంబ్లీ, శాసనమండలిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుల… Read More
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం, వాణిజ్య సముదాయంలో చెలరేగిన మంటలు, రంగంలోకి 12 ఫైరింజన్లుముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తూర్పు అందెరి శివారులోని వాణిజ్య సముదాయంలో అగ్నిప్రమాదం జరిగింది. రోల్తాలో గల భవన సముదాయంలో పలు ఎమ్మెన్సీ కంపెనీలు… Read More
0 comments:
Post a Comment