Monday, February 24, 2020

‘ట్రంప్‌ను బురిడీ కొట్టించిన మోదీ.. కోటి మంది రానందుకు ప్రతీకారం తప్పదేమో..’

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఇలా జరుగుతుందని ప్లాన్ చేసినవాళ్లకు ముందే తెలుసు.. ఎదుటివాళ్ల అబ్సెషన్ ను క్యాష్ చేసుకునే ప్రక్రియ జరిగిందివాళ.. అంటూ అమెరికా ప్రెసిడెంట్ భారత పర్యటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పేలారు. అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో సోమవారం నిర్వహించిన ‘నమస్తే ట్రంప్' నేపథ్యంపై ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేసిన వర్మ.. మోదీ తెలివితేటల్ని మెచ్చుకుంటూనే, ట్రంప్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలనూ ప్రస్తావించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SRGoAS

Related Posts:

0 comments:

Post a Comment