ఆంధ్రప్రదేశ్ లో ఇసుకు కొరత పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే.. అయితే టీడీపీ చేసిన ఆందోళనలపై వైసీసీ నేతలు ఘాటుగా స్పందించారు. ఈనేపథ్యంలోనే టీడీపీ నేతల ఆదాయం పోతుందనే ఆందోళన చేశారని మంత్రి బోత్స సత్యనారయణ ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MLt5A4
Friday, August 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment