ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ ఏపీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) సస్పెన్షన్ వ్యవహారం పూర్తిగా రాజకీయమలుపు తిరింది. ఏబీవీ పేరు ప్రస్తావించకుండా ఉద్యోగులపై ఉద్యోగులపై సీఎం జగన్ ఫ్యాక్షన్ పంజా విసిరారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించగా, టీడీపీకే చెందిన ఎంపీ కేశినేని నాని మాత్రం.. ‘వైసీపీ గెలుపునకు కారణమైన వ్యక్తిని అభినందించకుండా చర్యలు తీసుకున్నారేంట'ని భిన్నంగా స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31BLKTE
23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సజ్జల..
Related Posts:
షాకింగ్: మట్టల ఆదివారం నాడు చర్చి వద్ద ఆత్మాహుతి దాడి -ఇండోనేషియాలో టెర్రరిస్టుల ఘాతుకం -భారీగా బాధితులుప్రపంచంలోనే ముస్లింలు అత్యధికంగా ఉన్న ఇండోనేషియాలో మరోసారి చర్చిలు టార్గెట్ అయ్యాయి. ఈస్టర్ పవిత్ర వారం ప్రారంభదినమైన మట్టల ఆదివారం నాడు క్రైస్తవులే ల… Read More
ప్రధాని మన్ కీ బాత్: తెలుగువారిపై ప్రశంసలు: విజయవాడ ప్రొఫెసర్ సహాన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్.. మరో మైలురాయిని అందుకుంది. 75వ ఎపిసోడ్ను పూర్తి చేసుకుంది. 75వ మన్ కీ బాత్ కార్య… Read More
జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగానికి సంబంధించి జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థలకు మంగళంపాడుతూ ఈ మేర… Read More
అజ్ఙాతంలోకి టీడీపీ నేత భవ్య ఆనంద్ ప్రసాద్: కుమారుడు, కోడలు అరెస్ట్హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, భవ్య సిమెంట్స్ అధినేత వీ ఆనంద్ ప్రసాద్ అజ్ఙాతంలోకి వెళ్లారు. తమను మోసం చేశారంటూ ఆయనపై క… Read More
కరోనావైరస్: హోలీ రోజున నిర్లక్ష్యం మిమ్మల్ని 'సూపర్ స్ప్రెడర్'గా మార్చవచ్చు2020 మార్చిలో భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. అదే నెలలో సరిగ్గా హోలీ తర్వాత స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. అంతర్జాతీయ విమాన సేవలను ఆపే… Read More
0 comments:
Post a Comment