ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ ఏపీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) సస్పెన్షన్ వ్యవహారం పూర్తిగా రాజకీయమలుపు తిరింది. ఏబీవీ పేరు ప్రస్తావించకుండా ఉద్యోగులపై ఉద్యోగులపై సీఎం జగన్ ఫ్యాక్షన్ పంజా విసిరారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించగా, టీడీపీకే చెందిన ఎంపీ కేశినేని నాని మాత్రం.. ‘వైసీపీ గెలుపునకు కారణమైన వ్యక్తిని అభినందించకుండా చర్యలు తీసుకున్నారేంట'ని భిన్నంగా స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31BLKTE
23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సజ్జల..
Related Posts:
ఐటీ టవర్ ప్రారంభం: కరీంనగర్ మారింది, ఐటీ సంస్థలకు కేటీఆర్ పిలుపుకరీంనగర్: ఐటీ నిర్వచనం క్రమంగా మారుతోందని.. ఐటీ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ టెక్నాలజీగా అభివర్ణించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం… Read More
శశికళ అత్యాచారం కేసు: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్, రాజకీయ ఒత్తిళ్లతో కొత్త ట్విస్ట్..!చెన్నై/ చెంగల్పట్టు: యువతి స్నానం చేస్తున్న సమయంలో సమీప బంధువులు, ఓ పొలిటికల్ లీడర్ కలిసి మొబైల్ లో ఆమె నగ్న వీడియోలు తీసి ఐదు సంవత్సరాల నుంచి వేధింపు… Read More
ఏపీలో పతాకస్ధాయికి కరోనా - 24 గంటల్లో 5 వేల కేసులు..62 మంది మృతి....ఏపీలో కరోనా వైరస్ కల్లోలం విచ్చలవిడిగా సాగుతోంది. కరోనా వ్యాప్తిలో రాష్ట్రం రోజుకో కొత్త రికార్డు నెలకోల్పుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4944… Read More
కూతుళ్ల ముందే జర్నలిస్టును కాల్చి చంపేశారు: మేనకోడలికి వేధింపుల ఫిర్యాదే కారణమా?లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఓ జర్నలిస్టును కొందరు దుండగులు కాల్చి చంపే… Read More
ఏపీలో అమూల్- టార్గెట్ చంద్రబాబు హెరిటేజ్- ప్రభుత్వ డెయిరీల బలోపేతమే లక్ష్యం....ఏపీలో డెయిరీ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఇవాళ గుజరాత్ పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ డెయిర… Read More
0 comments:
Post a Comment