ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగానికి సంబంధించి జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థలకు మంగళంపాడుతూ ఈ మేరకు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు నిరసించాయి. ఏపీలోని మూడు రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (రెస్కో)లను వాటి పరిధిలోని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లలో (డిస్కాముల్లో) విలీనం చేస్తూ జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBfLki
జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖ
Related Posts:
ఎన్డీఏ నుంచి ఔట్: అకాలీదళ్కు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మద్దతు: సుఖ్బీర్ అభినందనలున్యూడిల్లీ: ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శిరోమణి అకాలీదళ్కు మద్దతిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ట… Read More
ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దరు వేశాడు - జేడీయూలోకి బీహార్ మాజీ డీజీపీ - వీఆర్ఎస్ తీసుకున్న మూడ్రోజులకేగుప్తేశ్వరవ్ పాండే.. గత రెండు నెలలుగా సంచలనంగా మారిన పేరిది. ఒక రాష్ట్ర డీజీపీగా ఉంటూ మరో రాష్ట్ర పోలీసులపై తీవ్రస్థాయి విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. క్వాన్ టాలెంట్ ఏజెన్సీ తో లింక్ ఏంటి ? అసలీ ఏజెన్సీ ఏం చేస్తుంది?బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగుల… Read More
నెల్లూరులో మంత్రి మేకపాటి లేఖ కలకలం- అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు...ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అనూహ్యంగా కోపమొచ్చింది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయాలు తెలియని నేతగా, అధికార… Read More
60లక్షలకు చేరువగా..ఇండియాలో కరోనా కేసులు..అయినా రికవరీలో మనమే నంబర్ వన్భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది . తాజాగా 60 లక్షలకు చేరువగా కరోనా కేసులతో ఇండియా ఉంది . ఒకవైపు కరోనా బారిన పడిన వారి రికవరీ రేట్ పెరుగుతున్నప్ప… Read More
0 comments:
Post a Comment