ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగానికి సంబంధించి జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థలకు మంగళంపాడుతూ ఈ మేరకు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు నిరసించాయి. ఏపీలోని మూడు రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (రెస్కో)లను వాటి పరిధిలోని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లలో (డిస్కాముల్లో) విలీనం చేస్తూ జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBfLki
జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖ
Related Posts:
సుప్రీంలో వాయిదా అనంతరం... అయోధ్య రామమందిరంపై రాహుల్ గాంధీ ఏమన్నారంటేన్యూఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికలకు అయోధ్య రామ మందిరం ప్రధాన అంశం కాదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. రామ మందిరంపై సుప్రీం కోర్టు వి… Read More
2000 నోట్లు పుష్కలం.. రద్దు చేసే యోచన లేదు..!ఢిల్లీ : 2వేల రూపాయల నోట్లు క్రమేణా రద్దవుతాయంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు ఆర్థికశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్. 2వేల రూపాయల నోట్ల ముద్రణ వి… Read More
అందరి దృష్టి జనసేన వైపే..! ఏపి రాజకీయాల్లో ట్రంప్ కార్డ్ కానున్న పవన్..!!హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు మళ్లి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. పటిష్టంగా ఉన్న అదికార టీడిపి, బలంగా ఉన్న ప్రతిపక్ష వైసీపి… Read More
ఏపీపీఎస్సీలో డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఏపీపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టలుతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది.… Read More
హింసాత్మకంగా కేరళ: కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఇంటిపై బాంబులు విసిరిన ఆందోళనకారులుఅయ్యప్ప స్వామి నెలువై ఉన్న చోట రోజురోజుకీ హింస చెలరేగుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు జంకుతున్నారు. ఇందుకు కారణం శబరిమలలో పెరుగుతున్న ర… Read More
0 comments:
Post a Comment