Saturday, March 27, 2021

జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖ

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగానికి సంబంధించి జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థలకు మంగళంపాడుతూ ఈ మేరకు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు నిరసించాయి. ఏపీలోని మూడు రూరల్‌ ఎలక్ట్రిక్‌ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ (రెస్కో)లను వాటి పరిధిలోని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లలో (డిస్కాముల్లో) విలీనం చేస్తూ జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBfLki

Related Posts:

0 comments:

Post a Comment